Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులందరికీ సెలవు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:11 IST)
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
 
ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాత్రి తాజ్‌కృష్ణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. 
 
మరోవైపు అదే సమయంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలోనూ వేడుకలు జరగనున్నాయి. గవర్నర్‌ నెలకొన్న విబేధాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోయి ఈ స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments