Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులందరికీ సెలవు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:11 IST)
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
 
ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాత్రి తాజ్‌కృష్ణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. 
 
మరోవైపు అదే సమయంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలోనూ వేడుకలు జరగనున్నాయి. గవర్నర్‌ నెలకొన్న విబేధాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోయి ఈ స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments