Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలానికి వెళ్ళొస్తుండగా... వివాహితను పాడుబడిన గుడిసెలోకి ఎత్తుకెళ్లి?

మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పొలం వద్దకు వెళ్లి ఒంటరిగా వస్తున్న వివాహితపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మెదక్

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (11:21 IST)
మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పొలం వద్దకు వెళ్లి ఒంటరిగా వస్తున్న వివాహితపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హవేళీఘణపూర్‌ మండలం కూచన్‌పల్లిలో ఓ వివాహిత మహిళ వరిపొలంలో పొద్దంతా పనిచేసి పొద్దుపోయాక తిరిగి ఇంటికొస్తుంది. 
 
ఒంటరిగా వస్తున్న ఆమెను చూసిన అదే గ్రామానికి చెందిన దుర్గారి రాజు, తలారి దేవయ్య మార్గమధ్యంలో అడ్డుపడి.. ఆమెను పాడుబడిన గుడిసెలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్గారి రాజు వివాహితపై అత్యాచారం చేయగా కాపలాగా తలారి దేవయ్య ఉన్నట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కేసు నమోదు చేశామని.. దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments