Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళకు పాజిటివ్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (14:34 IST)
బ్రిటన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 35 యేళ్ళ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆమెకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఈ విషయం తేలింది. 
 
ఎట్-రిస్క్ దేశాల జాబితాలో బ్రిటన్ దేశం ఒకటి. ఇక్కడకు వెళ్లి వచ్చిన ఆ మహిళ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెకు ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షలో కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆమెను తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీఐఎంఎస్)లో ఆడ్మిట్ చేశారు. 
 
ఆమె శాంపిల్స్‌ను జెనెటిక్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ బాధితురాలు రంగారెడ్డికు చెందిన మహిళగా గుర్తించారు. ఈమె బంధువులకు కూడా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments