Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను వేధిస్తున్నాడని.. అల్లుడిని అత్తే హత్య చేసింది.. ఎక్కడ?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (12:51 IST)
బిడ్డను వేధిస్తున్నాడని.. మద్యానికి బానిసైన అల్లుడిని అత్తే హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... చెన్నారావుపేట మండలానికి చెందిన ఈరుకి రాములునాయక్ తండాకు చెందిన నరసమ్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లు బాగానే ఉన్నా... ఆ తరువాత మద్యానికి బానిసగా మారాడు. ఏ పని చేయక...అత్త చిలుకమ్మ ఇంట్లో గత కొంతకాలంగా ఇల్లరికం ఉంటున్నాడు.
 
రోజూ తాగి రావడమే కాకుండా కొంతకాలం నుంచి వేధింపులకు కూడా గురిచేస్తున్నాడు. ఇది చూసి సహించలేని అత్త చిలుకమ్మ... అల్లుడు నిద్రిస్తుండగా రోకలిబండతో కొట్టింది. తీవ్ర రక్తస్రావమై ఈరు అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే నేరుగా వెళ్లి నర్శంపేట పోలీసుల ఎదుట అత్త చిలుకమ్మ లోంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments