Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోలో మహిళపై దాడి.. కత్తితో గొంతు కోసి బంగారాన్ని దోచుకెళ్లారు..

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (11:31 IST)
మహబూబ్‌నగర్‌లోని పెద్దపల్లిలో ఓ మహిళపై దారుణంగా దాడి చేసి ఆటోలో దోచుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దూరు మండలానికి చెందిన కృష్ణమ్మ అనే బాధితురాలు పెద్దపల్లిలోని తన సోదరుల గ్రామానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. 
 
అయితే కొద్దిసేపటికే మరికొంత మంది ప్రయాణికులు ఆటో ఎక్కడంతో పరిస్థితి ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆటో పెద్దపల్లి శివారు సమీపంలోకి రాగానే దుండగులు డ్రైవర్‌ను కొట్టి కృష్ణమ్మపై దాడి చేసి కత్తితో గొంతు కోసి బంగారు నగలను అపహరించారు. 
 
డ్రైవర్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments