Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 ఎన్నికల్లో 95-105 సీట్లు గెలుస్తాం : సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (10:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ 95 నుంచి 105 సీట్లు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జోస్యం చెప్పారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుకొస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ స్పందించారు.
 
అన్న ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ, దానిపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల్లో తెరాస 95 నుంచి 105 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని మరో ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments