Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుబోతు భర్త పోరుపడలేక కుమార్తెతో కలిసి....

తాగుబోతు భర్త పోరు పడలేక, వేధింపులు తాళలేక తన ఏడేళ్ల కుమార్తెతో కలసి కనిపించకుండా పోయింది ఓ ఇల్లాలు. పంజాగుట్ట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఫతేనగర్‌లో రమాదేవిక, ఆమె భర్త మహేష్ ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. మహేష్ నిత్యం మద్యం తాగి తరుచూ భార్

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (09:48 IST)
తాగుబోతు భర్త  పోరు పడలేక, వేధింపులు తాళలేక తన ఏడేళ్ల కుమార్తెతో కలసి కనిపించకుండా పోయింది ఓ ఇల్లాలు. పంజాగుట్ట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఫతేనగర్‌లో రమాదేవిక, ఆమె భర్త మహేష్ ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. మహేష్ నిత్యం మద్యం తాగి తరుచూ భార్య రమాదేవికతో గొడవ పడేవాడు. 
 
ఇంటి యజమాని వీరి గొడవలు చూసి ఇల్లు ఖాలీ చేయమని చెప్పాడు. దీంతో ఈ నెల 24న రమాదేవిక మహేష్‌తో కలిసి ఆటోలో సామాగ్రి తీసుకుని బడంగ్‌పేట్ లోని పుట్టింటికి బయలుదేరింది. ఆటోలో రమాదేవిక తన కుమార్తెను తీసుకుని వెళ్లగా మహేష్ తన బైక్ మీద వెళ్లాడు. రమాదేవిక మార్గం మధ్యలో ఆటో దిగి వెనుకు బస్సులో వస్తానని డ్రైవర్‌కు చెప్పి కనిపించకుండా పోయింది. 
 
ఆటో డ్రైవర్‌కు ఇల్లు దొరక్కపోవడంతో మహేష్‌కు జరిగిన విషయం చెప్పాడు. ఎంతకూ ఆమె ఆచూకీ దొరకకపోవడంతో బుధవారం అర్ధరాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహేష్. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. రమాదేవిక ఏమై ఉంటుందో అని కుటంబసభ్యులు కంగారు పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments