Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిచెన్‌లో వాడే కత్తితో భర్తను చంపేసిన భార్య

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:04 IST)
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా స్థానికంగా మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.
 
వారికి సంతానంగా 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. దీంతో ఈ నెల 6వ తేదీన రాత్రి భర్తను దారుణంగా పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది.
 
భర్తను హత్య చేసేందుకు కిచెన్‌లో వాడే కత్తితో వాడిన ఆమె.. భర్తని పొడిచి చంపేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. ఇక, కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు, ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments