Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిచెన్‌లో వాడే కత్తితో భర్తను చంపేసిన భార్య

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:04 IST)
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా స్థానికంగా మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.
 
వారికి సంతానంగా 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. దీంతో ఈ నెల 6వ తేదీన రాత్రి భర్తను దారుణంగా పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది.
 
భర్తను హత్య చేసేందుకు కిచెన్‌లో వాడే కత్తితో వాడిన ఆమె.. భర్తని పొడిచి చంపేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. ఇక, కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు, ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments