Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధింపుల కేసుపెట్టిన భార్య - ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:44 IST)
ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఒకరిని ఒకరు వేధించుకుంటున్నారు. తద్వారా తమ పచ్చని కాపురంలో నిప్పు రాజేసుకుంటున్నారు. తాజాగా పోలీస్ కానిస్టేబుల్ భార్య భర్తపై వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ కానిస్టేబుల్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీఎస్‌పీఎస్‌సీ కానిస్టేబుల్‌‌గా రాంబాబు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్న రాంబాబుపై ఆయన భార్య వేధింపుల కేసు పెట్టింది.
 
ఒక యేడాది కాలంగా విధులకు వెళ్లకుండా తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో మనస్తాపంతోనే రాంబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments