సంగారెడ్డిలో టోర్నడోలు... నీటిపై సుడులు తిరుగుతూ..

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (20:10 IST)
అమెరికాలో టోర్నడోలు అధికంగా కనిపిస్తూ వుంటాయి. ఈ టోర్నడోలు ఏర్పడిన ప్రాంతాల్లో భారీ బీభత్సాన్ని సృష్టిస్తుంటాయి. దేశంలో మాత్రం టోర్నడోలు ఎక్కువగా కనిపించవు. అయితే సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
 
నీటిపై సుడులు తిరుగుతూ నది నుంచి నీటిని ఆకాశం పైకి పీల్చుకుంటున్నట్లుగా కనిపించింది. ఇది చూడటానికి టోర్నడోల మాదిరిగా కనువిందు చేసింది. నది నుంచి ఆకాశం వైపు తెల్లని ధార వెళ్తున్న దృశ్యాలు స్థానికులు తమ సెల్ ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments