Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (14:39 IST)
దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం చేసిన ఘటన మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేటకు చెందిన మహిళ(40) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. 
 
జియాగూడకు చెందిన సందీప్‌(25) అక్కడే వార్డ్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి రెండో అంతస్తులో పని ఉందని ఆమెకు చెప్పాడు. అక్కడ శుభ్రం చేస్తుండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments