Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ అత్యాచారం

కామాంధులు ఆంబోతుల్లా విహరిస్తున్నట్లే వుంది. రోగులను కూడా వదలడంలేదు ఈ కామాంధులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ నాగరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోగులకు సేవలందిస్తూ, వారిని కంటికి

Webdunia
శనివారం, 5 మే 2018 (19:39 IST)
కామాంధులు ఆంబోతుల్లా విహరిస్తున్నట్లే వుంది. రోగులను కూడా వదలడంలేదు ఈ కామాంధులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ నాగరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోగులకు సేవలందిస్తూ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వార్డ్ బోయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.
 
విధుల్లో ఉన్న హోంగార్డు ఖమర్ వార్డుబోయ్ చేసిన అత్యాచారం విషయాన్ని చెప్పకుంగా గోప్యంగా వుంచాడు. ఐతే బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పడంతో విషయం వెలుగుచూసింది. అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments