Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైఫ్ ఆగడాలు మరీ ఎక్కువైపోయాయమ్మా.... సీనియర్లంతా ఒక్కటయ్యారు.. ప్రీతి ఆవేదన

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (12:30 IST)
వరంగల్ కాకతీయ వైద్య కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్నం కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసి తన ఆవేదన వెళ్లబోసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వెలుగు చూసింది. 
 
"సైఫ్‌ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒక్కటయ్యారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా ఫలితం లేకపోయింది. సైఫ్ వేధింపులు మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన వద్దకు రావాలి కానీ ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్.ఓ.డి. నాగార్జున రెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ అని ప్రీతి తన తల్లితో చెప్పుకుని బాధపడింది. 
 
సైఫ్‌తో తాను మాట్లాడుతానని, సమస్య లేకుండా చూస్తానని ఆమె తన తల్లికి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్రితీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా, ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉంది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments