Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్‌మేట్‌పై దాడి.. బండి సంజయ్‌ కుమారుడిపై కేసు నమోదు

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (14:59 IST)
మహీంద్రా యూనివర్శిటీలో క్లాస్‌మేట్‌పై దాడి చేసిన ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
భగీరథ విద్యార్థిపై మాటలతో, శారీరకంగా దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియో ప్రసారం కావడంతో, యూనివర్సిటీ అధికారులు మంగళవారం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కొన్ని రోజుల క్రితం స్నేహితుడి సోదరితో సంబంధాన్ని ఆరోపిస్తూ గొడవ జరిగినట్లు సమాచారం. బాధితుడు శ్రీరామ్ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో అతను అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్లు అంగీకరించాడు.
 
ఇది భగీరథ్‌కు కోపం తెప్పించింది, అయితే శ్రీరామ్ తనకు ఇకపై భగీరథ్‌తో ఎటువంటి సమస్య లేదని తెలిపాడు.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments