Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఈ-రేసింగ్- ఆనంద్ మహీంద్రా-కేటీఆర్-చెర్రీ కలిసి..?

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (09:03 IST)
హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ-రేసింగ్ జనరేషన్ మూడో సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు రామ్ చరణ్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం వచ్చింది. ఆనంద్ మహీంద్రా- కేటీఆర్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాన్ని పోస్ట్ చేశారు.
 
ఈ ఫోటో కాస్త అది వైరల్ అయ్యింది. తన క్యాప్షన్‌లో, రామ్ చరణ్ ఇద్దరు నాయకులను కలుసుకున్నందుకు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఫార్ములా ఇ-రేసింగ్‌లో ఆనంద్ మహీంద్రా ప్రమేయాన్ని ప్రశంసించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments