Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఈ-రేసింగ్- ఆనంద్ మహీంద్రా-కేటీఆర్-చెర్రీ కలిసి..?

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (09:03 IST)
హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ-రేసింగ్ జనరేషన్ మూడో సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు రామ్ చరణ్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం వచ్చింది. ఆనంద్ మహీంద్రా- కేటీఆర్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాన్ని పోస్ట్ చేశారు.
 
ఈ ఫోటో కాస్త అది వైరల్ అయ్యింది. తన క్యాప్షన్‌లో, రామ్ చరణ్ ఇద్దరు నాయకులను కలుసుకున్నందుకు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఫార్ములా ఇ-రేసింగ్‌లో ఆనంద్ మహీంద్రా ప్రమేయాన్ని ప్రశంసించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments