Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు...

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (09:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి ఆలయంలో తిరుమల తిరుపతి తరహా బ్రేక్ దర్శనాలు నవంబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంట  నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. 
 
ఇదిలావుంటే, కార్తీక మాసం తలి సోమవారం సందర్భంగా టిక్కెట్లు తీసుకున్న 292 మంది భక్తులు ఈ టిక్కెట్లు తీసుకున్నారు. వీరి ద్వారా ఆలయానికి 87,600 రూపాయల ఆదాయం వచ్చింది. 
 
అలాగే, కార్తీక తొలి సోమవారం సందర్భంగా సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 354 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. వీటి ద్వారా రూ.2,83,200 ఆదాయం ఆలయానికి సమకూరింది. కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్నం 2.37 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు గ్రహణం వీడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments