పవన్ ఇక్కడ నిలబడితే చిత్తుచిత్తే.... రాములమ్మ వ్యాఖ్యలు...

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (14:05 IST)
జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. తెలంగాణా రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తామని, కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఏ పార్టీ నిలబడే అవకాశమే లేదన్నారు. టిఆర్ఎస్ ఈసారి అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని, కెసిఆర్ పైన ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పవన్ కళ్యాణ్‌ ఇప్పటివరకు తెలంగాణాలో పోటీ చేస్తానని ప్రకటన చేయలేదని, ప్రకటన చేసినా కూడా తామేమీ భయపడేది లేదన్నారు. ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 
కాంగ్రెస్ అంటే తెలంగాణా రాష్ట్ర ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, ఆ నమ్మకమే వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందంటున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణా రాష్ట్రంలో జెండాను ఎగురవేసి సత్తా చాటుతామన్నారు విజయశాంతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments