Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెటిల్‌మెంట్లలో రూ.11కోట్ల నల్లధనం వచ్చిందని రేవంత్ బావమరిది చెప్పారు..

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (13:34 IST)
ల్యాండ్ సెటిల్‌మెంట్లు, కబ్జాలతో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాదించారని ఐటి రిపోర్ట్‌లో ఉందని, సెటిల్‌మెంట్లతో రూ.11 కోట్లు నల్లధనం వచ్చిందని రేవంత్ బావమరిది చెప్పారని జివిఎల్ నరసింహా రావు చెప్పారు. రేవంత్ మామ వద్ద రూ.11 లక్షలు, బావమరిది వద్ద 1.2 కిలోల గోల్డ్‌ను ఐటి అధికారులు సీజ్ చేశారని, కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి వద్ద రూ.1.40 కోట్ల్లు ఐటికి దొరికాయని వివరించారు 
 
కూలీలకు డబ్బులు ఇచ్చామని అనేక రెట్లు పెంచి చూపించారని, రేవంత్ రెడ్డి బావమరిది సబ్ కాంట్రాక్టులు చేశారని ఐటి రిపోర్ట్‌లో ఉందని తెలిపారు. కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్ఫ్రాటెక్ రూ.20 కోట్ల బోగస్ కాంట్రాక్టులు చూపుతుందని, సీజ్ చేసిన డిజిటల్ డేటాను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటి సోదాల రిపోర్ట్ బయటకు వచ్చిందని జివిఎల్ నరసింహా రావు తెలిపారు. కెఎల్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ బినామీ అని తెలుస్తోందని, రేవంత్ సోదరుడు కంపెనీ భూపాల్ ఇన్ఫ్రాటెక్ అనేక సబ్‌కాంట్రాక్ట్ పనులు చేసిందని, కెఎల్‌ఆర్ సంస్థ నుంచి సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్నారని, భూలావాదేవీలతో రేవంత్ నల్లధనాన్ని సంపాదించి అక్రమాలకు పాల్పడ్డాడని జివిఎల్ ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments