Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : తెరాస కీలక నిర్ణయం

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:48 IST)
ఉపరాష్ట్రపతి త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే విషయంపై తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి ఉన్న అల్వాకు మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు మార్గరేట్ అల్వాకు ఓటు వేయనున్నారు. ఈ విషయాన్ని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments