ఉపరాష్ట్రపతి ఎన్నికలు : తెరాస కీలక నిర్ణయం

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:48 IST)
ఉపరాష్ట్రపతి త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే విషయంపై తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి ఉన్న అల్వాకు మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు మార్గరేట్ అల్వాకు ఓటు వేయనున్నారు. ఈ విషయాన్ని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments