Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : తెరాస కీలక నిర్ణయం

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:48 IST)
ఉపరాష్ట్రపతి త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే విషయంపై తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి ఉన్న అల్వాకు మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు మార్గరేట్ అల్వాకు ఓటు వేయనున్నారు. ఈ విషయాన్ని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments