Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (14:21 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు తన ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. అతడు ఆత్మహత్యకు గల కారణాలను కూడా తన డైరీలో రాశాడు. ఆ డైరీలో నలుగురు పేర్లను రాసి వారు తనను మానసికంగా వేధించడం వల్లనే సూసైడ్ చేసుకుంటున్నట్లు అందులో రాశాడు. 
 
ఐతే రాసింది అతడేనా లేదంటే ఎవరైనా హత్య చేసి ఇలా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కాగా డైరీలో యాంజల్‌కి చెందిన కొత్తకురుమ్మ శివకుమార్, కరుణారెడ్డి, కొండల్ రెడ్డి, మేఘారెడ్డి పేర్లను పేర్కొన్నాడు. కాగా మృతుడు ఎలా చనిపోయాడన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments