Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ దొంగ పాస్ పోర్టుల ఏజెంట్... అప్పుడు జైలుకెళ్తే... ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:35 IST)
తెలంగాణ‌లో రాజ‌కీయం రోజురోజుకు మ‌రింత వేడెక్కుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒక‌రిపై ఒక‌రు మాట‌ల యుద్ధం చేసుకుంటున్నారు. ఇటీవ‌ల నిజామాబాద్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల‌లో కేసీఆర్ తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులపై మండిప‌డ్డారు. చంద్ర‌బాబును ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన‌ దొంగ అని.. కాంగ్రెస్ నాయ‌కులు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం ఏంటి అంటూ తీవ్ర స్ధాయిలో విమ‌ర్శించారు. 
 
కేసీఆర్ వ్యాఖ్య‌ల పైన మ‌హాకూట‌మి నాయ‌కులు ఫైర్ అయ్యారు. టీపీసీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లపై స్పందిస్తూ… నిరాహార దీక్ష‌లో కేసీఆర్ కేవ‌లం గ‌డ్డం మాత్ర‌మే పెంచుకున్నారని చెప్పారు. నిమ్స్ హాస్ప‌ిట‌ల్ ఇచ్చిన నివేదిక చూస్తే… కేసీఆర్ బాగోతం బ‌య‌ట‌ప‌డుతుందని… అవ‌స‌ర‌మైన ఫ్లూయిడ్స్ తీసుకుని దొంగ దీక్ష చేసార‌న్నారు. 
 
నిజామాబాద్ స‌భ‌లో త‌న‌ గురించి అడ్డుగోలుగా మాట్లాడారు… నేను దేశం కోసం స‌రిహ‌ద్దుల్లో పైల‌ెట్‌గా ప‌ని చేసా. కేసీఆర్ దుబాయికి దొంగ పాస్‌పార్ట్‌ల ఏజెంట్‌గా వ‌ర్క్ చేసారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల‌కు దొరికిపోయి జైలుకు వెళితే అప్ప‌టి ఎంపీ ఎం. స‌త్య‌నారాయ‌ణ‌ రావు కేసీఆర్‌ను జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చార‌ని తెలియ‌చేసారు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments