Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:50 IST)
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) అధికారులపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో దిశ సమావేశం గురువారం జరిగింది. 
 
దీనికి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు. అలాంటి కీలకమైన సమావేశానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ హాజరుకాలేదు. 
 
ఈ విషయం తెలియగానే మంత్రి ఆగ్రహించారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లేకుండా ఈ సమావేశం నిర్వహించి ప్రయోజనం ఎందుకని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ హాజరుకావడంతో దిశ సమావేశం యధావిధిగా కొనసాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments