Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ లాడ్జిలో కోడలిపై మామ అర్థరాత్రి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:19 IST)
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఓ కీచక మామ తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోడలు ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే.. వ్యాపారం చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్న మామ ఢిల్లీలోని చలాస్దామ్ ప్రాంతం నుంచి కోడలితో దుస్తులు కొనేందుకు వచ్చాడు. ఈ క్రమంలో హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. మామయ్యే కదా అని ఆమె ఢిల్లీ నుంచి అతడితో వచ్చింది.
 
ఇంటివద్ద బుద్ధిగా వుండే మామ నాంపల్లి హోటల్ గదిలో అర్థరాత్రి సమయంలో కామ పిశాచిగా మారాడు. 21 ఏళ్ల కోడలిపై అత్యాచారం చేసాడు. విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. ఐతే తెల్లవారాక కోడలు నేరుగా విషయాన్ని పోలీసులకి ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments