Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:17 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో విషాదంనెల‌కొంది. అడ‌వి జంతువుల కోసం వేట‌గాళ్లు అమ‌ర్చిన విద్యుత్ తీగ‌లు త‌గిలి ఇద్ద‌రు గిరిజ‌న వ్య‌క్తులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ముల‌క‌ల‌ప‌ల్లి మండ‌లం మాదారం అట‌వీప్రాంతంలో మంగ‌ళ‌వారం ఉద‌యం చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిరిజ‌నులు కూలీ ప‌నుల‌కు వెళ్తుండ‌గా విద్యుత్ తీగ‌ల‌పై ఓ ఇద్ద‌రు కాలు మోపారు. విద్యుత్ షాక్‌కు గురై ఆ ఇద్ద‌రు మ‌ర‌ణించారు. 
 
మృతుల‌ను మొగ‌రాల‌కుప్ప‌కు చెందిన పాయం జాన్‌బాబు (24), కూరం దుర్గారావు(35)గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments