జింక మాంసం అని కుక్క మాంసాన్ని అమ్ముతున్నారు..!

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (22:14 IST)
డబ్బు కక్కుర్తితో కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. జింక మాంసం అని చెప్పి కుక్క మాంసం అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష్మణచందా గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్కను దొంగిలించి.. జింక మాంసం అంటూ దుండగులు విక్రయించారు. 
 
సీసీటీవీలో కుక్క దొంగతనానికి సంబంధించిన వీడియో రికార్డు అయ్యింది. కుక్క కనిపించటం లేదని ఆనంద్ నుంచి ఫిర్యాదు రావటంతో పోలీసులు రంగంలోకి దర్యాప్తులో షాకింగ్ నిజాలను వెలుగులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments