ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మావోయిస్టులు హతం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (17:26 IST)
తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం కర్రెగుట్టల సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఈ పోలీసులు కూంబీంగ్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
 
కాగా గత మూడు నెలల క్రితం కూడా ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. టేకులగూడెం- చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments