Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మావోయిస్టులు హతం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (17:26 IST)
తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం కర్రెగుట్టల సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఈ పోలీసులు కూంబీంగ్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
 
కాగా గత మూడు నెలల క్రితం కూడా ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. టేకులగూడెం- చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments