Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల హతం

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (16:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్టు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులు పలు జిల్లాల్లో సంచారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. 
 
మంగళవారం ఉదయం పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం, కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మాత్రం నలుగురు మావోలు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, పోలీసులు మాత్రం ఇద్దరు మాత్రమే చనిపోయినట్టు నిర్ధారించారు. అలాగే, మావోలు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. వీరిని హెలికాఫ్టరులో హనుమకొండ ఆస్పత్రికి తరలించారు. గాలింపు చర్యల్లో నిమగ్నమైవుండగా మావోలు తారసపడటంతో కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments