Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల హతం

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (16:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్టు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులు పలు జిల్లాల్లో సంచారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. 
 
మంగళవారం ఉదయం పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం, కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మాత్రం నలుగురు మావోలు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, పోలీసులు మాత్రం ఇద్దరు మాత్రమే చనిపోయినట్టు నిర్ధారించారు. అలాగే, మావోలు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. వీరిని హెలికాఫ్టరులో హనుమకొండ ఆస్పత్రికి తరలించారు. గాలింపు చర్యల్లో నిమగ్నమైవుండగా మావోలు తారసపడటంతో కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments