Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్నాథ్ యాత్రలో ఇద్దరు జనగామ వాసులు మిస్సింగ్

Webdunia
శనివారం, 9 జులై 2022 (12:17 IST)
అమర్నాథ్ యాత్రలో వరద బీభత్సం సృష్టించడంతో 16 మంది మృత్యువాత పడ్డారు. 40 మందికి పైగా గల్లంతయినట్లు సమాచారం. కాగా అమర్నాథ్ యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందలాది మంది భక్తులు వెళ్లారు.

 
తెలంగాణ రాష్ట్రంలోని జనగామకి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల 3న యాత్రకు వెళ్లారు. తాడూరి రమేష్, సిద్దలక్ష్మి, లక్ష్మీనరసయ్య, సత్యనారాయణ వీరిలో వున్నారు. వరద ప్రమాదం సంభవించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఐతే రమేష్, సత్యనారాయణ తాము సురక్షితంగానే వున్నామంటూ ఫోన్ చేసి చెప్పారు. కానీ సిద్దలక్ష్మి, లక్ష్మీనర్సయ్య ఆచూకి ఇప్పటివరకూ తెలియరాలేదు. దీనితో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments