Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్ద‌రు యాచ‌కులు దారుణ హ‌త్య‌: త‌ల‌పై రాళ్ల‌తో మోదీ చంపేశారు..

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:01 IST)
హైద‌రాబాద్‌లో వేర్వేరు చోట్ల ఇద్ద‌రు యాచ‌కులు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. హ‌బీబ్‌న‌గ‌ర్, నాంప‌ల్లి ప‌రిధిలో దుండగులు ఇద్ద‌రు యాచ‌కుల త‌ల‌పై రాళ్ల‌తో మోది హ‌త్య చేశారు. ఈ ఇద్దరు యాచకులను ఒకరే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 
పోస్టుమార్టం కోసం యాచకుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసి సిసిటివి పుటేజీల ఆధారంగా కేసు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. తొలి హత్య హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఒక యాచకుడిని తలపై రాయితో మోది చంపేశారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడి తలను రాయితో కొట్టి చంపేశారు. రెండు హత్యల్లో కూడా తలపై రాయితో మోది చంపడంతో... ఈ రెండు హత్యలు ఒకరే చేసుంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments