Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ - ఆ టిక్కెట్ ధర తగ్గింపు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (09:21 IST)
మహిళలకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ టిక్కెట్ ధర రూ.90గా ఉంది. దీన్ని ఇక నుంచి పది రూపాయలు తగ్గించి రూ.80కే విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు రూ.10 తగ్గింపుతో అందజేస్తున్నారు. 
 
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సులో ప్రయాణించే మహిళలకు ఇకపై టీ24 టిక్కెట్‌ను రూ.80కే విక్రయిస్తారని, ఈ తగ్గింపు టిక్కెట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments