Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త - నిజామాబాద్ టు తిరుమల డైరెక్ట్ సర్వీస్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:38 IST)
తెలంగాణ రవాణా సంస్థ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా, నిజామాబాద్ నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే శుభవార్త. ఈ రెండు ప్రాంతాల మధ్య శుక్రవారం నుంచి డైరెక్ట్ బస్సు సర్వీసుని ప్రారంభించింది. ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు బస్సు టిక్కెట్‌తో పాటు రూ.300 శీఘ్ర దర్శన టోకెన్‌కు అందజేస్తారు. నిజామాబాద్ నుంచి తిరుపతికి ఒక బస్సు, తిరుపతి నుంచి తిరుమలకు మరో బస్సులో తీసుకెళతారు. 
 
తిరుమలలో ఉదయం 10 గంటలకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. అయితే, ఈ బస్సులో ప్రయాణించాలంటే కనీసం వారం రోజుల ముందుగా తమ టిక్కెట్లను www.tsrtconline.in అనే వెబ్‌సైట్‌లో రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ తరహా ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments