Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నెలలో టీఎస్పీఎస్సీ.. పాఠశాలలకు సెలవులు

Webdunia
శనివారం, 15 జులై 2023 (22:47 IST)
ఆగస్టు నెలలో టీఎస్పీఎస్సీ కీలక గ్రూప్-1 పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటికే తేదీలు కూడా ఖరారు అయ్యాయి. ఇందులో భాగంగా గ్రూప్ 2 పరీక్షల కోసం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
 
ఎగ్జామ్ సెంటర్లుగా నిర్ణయించబడిన వాటికి హాల్ డేస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-4 వంటి పరీక్షలను పూర్తి చేయగా, గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 
 
ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments