Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నెలలో టీఎస్పీఎస్సీ.. పాఠశాలలకు సెలవులు

Webdunia
శనివారం, 15 జులై 2023 (22:47 IST)
ఆగస్టు నెలలో టీఎస్పీఎస్సీ కీలక గ్రూప్-1 పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటికే తేదీలు కూడా ఖరారు అయ్యాయి. ఇందులో భాగంగా గ్రూప్ 2 పరీక్షల కోసం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
 
ఎగ్జామ్ సెంటర్లుగా నిర్ణయించబడిన వాటికి హాల్ డేస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-4 వంటి పరీక్షలను పూర్తి చేయగా, గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 
 
ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments