Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నెలలో టీఎస్పీఎస్సీ.. పాఠశాలలకు సెలవులు

Webdunia
శనివారం, 15 జులై 2023 (22:47 IST)
ఆగస్టు నెలలో టీఎస్పీఎస్సీ కీలక గ్రూప్-1 పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటికే తేదీలు కూడా ఖరారు అయ్యాయి. ఇందులో భాగంగా గ్రూప్ 2 పరీక్షల కోసం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
 
ఎగ్జామ్ సెంటర్లుగా నిర్ణయించబడిన వాటికి హాల్ డేస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-4 వంటి పరీక్షలను పూర్తి చేయగా, గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 
 
ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments