Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల..

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (14:54 IST)
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 25,050 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు.మెయిన్స్ పరీక్షలు జూన్‌ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నారు. 
 
పరీక్ష షెడ్యూల్‌ను జనవరి 18వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ  వెబ్ సైట్ లో పొందుపరుచనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. 
 
మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు అక్టోబర్ 16 ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది. ఈ పోస్టులకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments