Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ ఫీవర్ వచ్చినా లెక్క చేయలేదు.. జగన్ సంక్రాంతి వేడుకల్లో...

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (14:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. 
 
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సంక్రాంతి ఉత్సవాల కోసం జానపద గీతాలను ఆలపించిన తెలంగాణ జానపద గాయని కనకవ్వ ప్రదర్శన వేడుకలో హైలైట్ గా నిలిచింది. 
 
ఈ సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ.. తాను డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని.. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవాలని డెంగ్యూ ఫీవర్‌ను లెక్క చేయలేదని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments