Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ ఫీవర్ వచ్చినా లెక్క చేయలేదు.. జగన్ సంక్రాంతి వేడుకల్లో...

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (14:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. 
 
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సంక్రాంతి ఉత్సవాల కోసం జానపద గీతాలను ఆలపించిన తెలంగాణ జానపద గాయని కనకవ్వ ప్రదర్శన వేడుకలో హైలైట్ గా నిలిచింది. 
 
ఈ సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ.. తాను డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని.. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవాలని డెంగ్యూ ఫీవర్‌ను లెక్క చేయలేదని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments