Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 30న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (11:53 IST)
ఏప్రిల్ 30న కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. కానిస్టేబుల్ (ఐటీ అండ్ సీవో) పోస్టులకు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గం. వ‌ర‌కు ప‌రీక్షలు జరుగుతాయి. 
 
ఈ ప‌రీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీసు నియామక మండలి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల్సి వుంటుది. అభ్యర్థులు తమ హాల్‌‌టికెట్ల మీద తప్పసరిగా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అతికించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments