Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 30న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (11:53 IST)
ఏప్రిల్ 30న కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. కానిస్టేబుల్ (ఐటీ అండ్ సీవో) పోస్టులకు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గం. వ‌ర‌కు ప‌రీక్షలు జరుగుతాయి. 
 
ఈ ప‌రీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీసు నియామక మండలి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల్సి వుంటుది. అభ్యర్థులు తమ హాల్‌‌టికెట్ల మీద తప్పసరిగా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అతికించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments