టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రామప్ప దర్శన్ పేరుతో స్పెషల్ బస్సులు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:59 IST)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న ఆర్టీసీ ఇపుడు రామప్ప దర్శన్ పేరుతో ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 
 
ప్రభుత్వ సెలవుదినాలు, ప్రతి రెండో శనివారాల్లో ఆర్టీసీ బస్సులు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతుందని ఆయన వెల్లడించారు. ఈ సర్వీసు ఉదయం 9 గంటలకు హనుమకొండ డిపో నుంచి బయలుదేరుతుందన్నారు. 
 
ఈ సదుపాయాలను ప్రయాణికులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం 99592 26048 అనే మొబైల్ నంబరుకు  ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sara Arjun: సారా అర్జున్‌ నా కూతురులాంటిది.. చూసేవారి కళ్ళలోనే లోపం ఉంది - రాకేష్ బేడీ

కేజీఎఫ్ కో డైరక్టర్ కీర్తన్ కుమారుడి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

బిగ్ బాస్ తెలుగు-9 గ్రాండ్ ఫినాలే- ట్రెండ్స్‌లో తనుజ.. బీట్ చేస్తోన్న ఆ ఇద్దరు..?

Rakul Preet Singh: బాహుబలి వంటి సినిమా చేయాలని నా కోరిక : రకుల్ ప్రీత్ సింగ్

Jin review: ఎంటర్ టైన్ చేస్తూ, భయపెట్టేలా జిన్ చిత్రం - జిన్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments