Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన చంద్రబాబు : మమతా బెనర్జీ ఆరోపణ

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:36 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలుచేశారని ఆరోపించారు. బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొని ఈ సంచలన ఆరోపణలు చేశారు. 
 
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ తమ పోలీసులను వారు సంప్రదించారని బెనర్జీ వెల్లడించారు. అయితే తాను తిరస్కరించడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 
 
కాగా, ఇటీవల దేశ రాజకీయాల్లో పెగాసస్ సాఫ్ట్‌వేర్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇజ్రాయేల్‌కు చెందిన ఈ స్పై సాఫ్ట్‌వేర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అనేక మంది ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments