Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో ఆర్టీసీ బస్సు ప్రయాణమా.. ప్రయాణికులు బెంబేలు

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికిమొన్న విశాఖ ఏజెన్సీలో ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు పూర్తిగా ఊడిపోయాయి. డ్రైవరు అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. 
 
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. కరీంనగర్‌ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారులోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. 
 
డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments