Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆగస్టు 15న జన్మిస్తే...

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (13:18 IST)
ఈ నెల 15వ తేదీన 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశం యావత్తూ సిద్ధమవుతుంది. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఆగస్టు 15వ తేదీన జన్మించే శిశువులకు వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రకటించారు. 
 
అలాగే, 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. 75 ఏళ్లు పైబడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75 శాతం రాయితీపై మందులు అందించనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments