Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

Webdunia
మంగళవారం, 17 మే 2022 (07:11 IST)
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం నుంచి పర్యటిచనున్నారు. ఇందులోభాగంగా ఆయన మంగళవారం లండన్‌కు బయలుదేరి వెళుతారు. ఈ విదేశీ పర్యటన మొత్తం 10 రోజుల పాటు సాగనుంది. 
 
ముఖ్యంగా, ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీలు, అధినేతలు, సీఈవోలతో భేటీ నిర్వహిస్తారు. 
 
ఈ సందర్భంగా ఆయన తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత ఈ నెల 26వ తేదీన తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 
 
ఈ విదేశీ పర్యటన కోసం మంత్రి కేటీఆర్ మంగళవారం లండన్‌కు బయలుదేరి వెళతారు. ఉదయం పది గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన లండన్‌‍కు చేరుకుంటారు. తన లండన్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే లక్ష్యంగా వివిధ కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్ భేటీ అవుతారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments