Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (13:37 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకే చేరుకోవాలన్న నిబంధన విధించారు. దీంతో విద్యార్థులంతా నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా హాలుకు చేరుకున్నారు. 9 గంటల తర్వాత ఏ ఒక్కరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయి. 
 
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 61 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. పరీక్షల కోసం 1473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 26333 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments