తెలంగాణా రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (13:37 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకే చేరుకోవాలన్న నిబంధన విధించారు. దీంతో విద్యార్థులంతా నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా హాలుకు చేరుకున్నారు. 9 గంటల తర్వాత ఏ ఒక్కరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయి. 
 
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 61 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. పరీక్షల కోసం 1473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 26333 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments