Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కొత్త గృహ నిర్మాణ పథకం

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (11:06 IST)
ఏప్రిల్ నుంచి ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇచ్చే పథకం అమలు కానుందని తెలంగాణ సర్కారు తెలిపింది. సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని గత ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ హామీ ఇచ్చింది. 
 
వచ్చే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేయనుంది. ప్రత్యేక బడ్జెట్‌ దీనికోసం పెట్టి.. ఏప్రిల్‌ నుంచే ఈ స్కీ ను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ పథకంతో సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్ నుంచే కొత్త పింఛన్లు అమలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments