Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కొత్త గృహ నిర్మాణ పథకం

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (11:06 IST)
ఏప్రిల్ నుంచి ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇచ్చే పథకం అమలు కానుందని తెలంగాణ సర్కారు తెలిపింది. సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని గత ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ హామీ ఇచ్చింది. 
 
వచ్చే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేయనుంది. ప్రత్యేక బడ్జెట్‌ దీనికోసం పెట్టి.. ఏప్రిల్‌ నుంచే ఈ స్కీ ను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ పథకంతో సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్ నుంచే కొత్త పింఛన్లు అమలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments