Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... పుష్పగుచ్ఛం పంపిన గవర్నర్

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (16:16 IST)
అనారోగ్యానికి గురైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆకాంక్షిస్తూ, ఆయనకు పుష్పగుచ్చం పంపించారు. "సీఎం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోరగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. చిన్నపాటి అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆందోళనకు గురైనట్టు పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments