Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (17:46 IST)
జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. 
 
జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
 
తెలంగాణలో వ్యవసాయ, ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ పరీక్షలను నిర్వహిస్తారు.
 
ఈ పరీక్షా తేదీలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా జులై 13న ఈసెట్‌ నిర్వహించననున్నట్లు ప్రకటన విడుదల చేశారు. .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments