జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (17:46 IST)
జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. 
 
జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
 
తెలంగాణలో వ్యవసాయ, ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ పరీక్షలను నిర్వహిస్తారు.
 
ఈ పరీక్షా తేదీలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా జులై 13న ఈసెట్‌ నిర్వహించననున్నట్లు ప్రకటన విడుదల చేశారు. .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments