జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (17:46 IST)
జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. 
 
జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
 
తెలంగాణలో వ్యవసాయ, ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ పరీక్షలను నిర్వహిస్తారు.
 
ఈ పరీక్షా తేదీలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా జులై 13న ఈసెట్‌ నిర్వహించననున్నట్లు ప్రకటన విడుదల చేశారు. .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments