తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ విద్యార్థులకు ముఖ్య గమనిక

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (14:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఎంసెట్ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని కల్పించింది. తమకు సీట్లు రాలేదని బాధపడుతున్న వారు ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందాలనుకునేవారు తక్షణం స్పాట్ అడ్మిషన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తెలిపింది. 
 
ఇందులోభాగంగా, అక్టోబరు 31వ తేదీన ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుంది. నవంబరు 3వ తేదీన స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఖాళీగా ఉన్న సీట్లను ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ కింద కేటాయించడం జరుగుతుందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. 
 
అయితే, స్పాట్ అడ్మిషన్ల కోసం వచ్చే అభ్యర్థులు తప్పనిసరంగా ఒరిజినల్ సర్టిఫికేట్లతో రావాలని కోరింది. నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్లను సంబంధిత అభ్యర్థికి అందజేస్తారు. కాగా, ఈ నెల 25వ తేదీన ఎంసెట్ తుది కౌన్సెలింగ్ ముగిసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments