Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠతలో మునుగోడు ఓట్ల లెక్కింపు : వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (11:12 IST)
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. అయితే, ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం దోబూచులాడుతోంది. దీంతో తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు ఫలితాల సరళి మారిపోతోంది. తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యం సాధించగా రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజలో నిలిచారు.
 
మరోవైపు, ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనే విషయాన్ని గ్రహించిన ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే తన ఓటమిని అంగీకరించారు. ఫలితంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకునిపోయారు. 
 
మరోవైపు, నాలుగో రౌండ్ ముగిసే సమయానికి తెరాస అభ్యర్థి ఓవరాల్‌గా బీజేపీ అభ్యర్థిపై 613 ఓట్లతో ఆధిక్యాన్ని సాధించారు. ఈ ఓట్ల లెక్కింపులో నాలుగో రౌండ్ ముగిసే సమయానికి తెరాస పుంజుకుంది. వెరసి బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్‌లో తెరాస 613 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రౌండ్‌ లెక్కింపుతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు పూర్తి చేసిన అధికారులు ఆ తర్వాత సంస్థాన్ నారాయణపూర్ మండల ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments