Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు

తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (09:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జీడిపల్లి గ్రామానికి చెందిన పాండా కామి అనే ఆదివాసీ మహిళ నిండుగర్భిణీ. ఈమెకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే, సహజకాన్పుకు తీవ్రంగా కష్టపడుతుండటంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
 
ఈమె వైద్యుల పర్యవేక్షణలో సహజంగానే ప్రసవించింది. ఈ కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు బాబులు, ఇద్దరు పాపలు ఉన్నారు. వీరంతా క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మహిళ ఈనెల 13వ తేదీన బుధవారం జన్మించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments