Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు

తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (09:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జీడిపల్లి గ్రామానికి చెందిన పాండా కామి అనే ఆదివాసీ మహిళ నిండుగర్భిణీ. ఈమెకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే, సహజకాన్పుకు తీవ్రంగా కష్టపడుతుండటంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
 
ఈమె వైద్యుల పర్యవేక్షణలో సహజంగానే ప్రసవించింది. ఈ కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు బాబులు, ఇద్దరు పాపలు ఉన్నారు. వీరంతా క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మహిళ ఈనెల 13వ తేదీన బుధవారం జన్మించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments