Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు

తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (09:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జీడిపల్లి గ్రామానికి చెందిన పాండా కామి అనే ఆదివాసీ మహిళ నిండుగర్భిణీ. ఈమెకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే, సహజకాన్పుకు తీవ్రంగా కష్టపడుతుండటంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
 
ఈమె వైద్యుల పర్యవేక్షణలో సహజంగానే ప్రసవించింది. ఈ కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు బాబులు, ఇద్దరు పాపలు ఉన్నారు. వీరంతా క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మహిళ ఈనెల 13వ తేదీన బుధవారం జన్మించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments