Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్‌కు కేంద్ర బృందం

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (07:21 IST)
హైదరాబాద్‌ లో వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు  కేంద్ర బృందం నేడు హైద‌రాబాద్‌కు రానుంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ర్ట ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది.

తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి సిఎం కెసిఆర్‌ లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర బృందం గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌కు రానుంది.

వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు న‌గ‌రానికి కేంద్రం బృందం వచ్చి రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం తీవ్రతను అంచ‌నా వేయ‌నున్నారు.

కాగా ఇప్ప‌టికే న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ సాయం కింద సిఎం కెసిఆర్‌ రూ. 550 కోట్ల సాయం ప్ర‌క‌టించారు. వ‌ర‌ద ప్ర‌భావిత‌మైన కుటంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments