Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మూడు వ్యాక్సిన్లు, బారులు తీరుతున్న ప్రజలు

Webdunia
సోమవారం, 3 మే 2021 (20:49 IST)
వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో చాలామంది కరోనా బారిన పడుతున్నారు. అందుకు కారణం అవసరమైనన్ని వ్యాక్సిన్స్ లేకపోవడమే. అయితే ఆ పరిస్థితిని అధిమించనుంది తెలంగాణా ప్రభుత్వం. ప్రత్యేక విమానాంలో మాస్కో నుంచి హైదరాబాద్‌కు వ్యాక్సిన్ చేరుకుంది.
 
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు లక్షా 50 వేల డోసులు చేరుకున్నాయి. అంతేకాకుండా ఈ నెలలోనే మరో మూడు మిలియన్ డోసుల టీకా కూడా రానున్నాయట. గత నెలలోనే అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించింది. 50 మిలియన్ డోసులకు రష్యా కంపెనీతో భారత్ ఒప్పందం కూడా కుదుర్చుకుందట.
 
స్పుత్నిక్ వి రాకతో ప్రస్తుతం మన దేశంలో మూడు రకాల టీకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వచ్చింది.
 
అయితే మూడురకాల వ్యాక్సిన్లు తెలంగాణా రాష్ట్రంలో అందుబాటులో ఉండడంతో పాటు ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే చాలామంది వ్యాక్సిన్ కోసం బారులు తీరి కనిపిస్తున్నారు. వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కానీ ప్రస్తుతం రష్యా నుంచి వచ్చిన వ్యాక్సిన్‌తో కొరత తీరుతుందన్న అభిప్రాయంలో రాష్ట్రప్రభుత్వం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments