Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (08:36 IST)
బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు పౌరులు దుర్మరణం పాలయ్యారు. బ్రటిన్‌లో షెఫీల్డ్ అనే ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని హైదరాబాద్ నగరానికి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, వరంగల్‌కు చెందిన పావని, ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన సాయి నరసింహాలు ఉన్నారు. 
 
ట్రక్కు, వ్యాను ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments